దేశంలో సైబర్ నేరాల నియంత్రణకు రిజిస్ట్రీ
న్యూఢిల్లీ: మోసపూరిత వెబ్సైట్లు, ఫోన్ నెంబర్ల వివరాలు ప్రజలందరికీ తెలియజేసే లక్ష్యంతో ఒక రిజిస్ట్రీని ఏర్పాటు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రయత్నిస్తోంది. ఎలాంటి మోసపూరిత విధానాలు అవలంబిస్తున్నారో తెలియజేయడానికి ఇది తోడ్పడుతుందని ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్...
