కర్ణాటకలో మత మార్పిడికి పాల్పడుతున్న పాస్టర్ దంపతుల అరెస్టు!
బెంగళూరు: కర్ణాటకలోని కొడగు జిల్లాలో బలవంతపు మత మార్పిడికి పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఓ పాస్టర్, ఆయన భార్య అరెస్టయ్యారు. వీరు కేరళలోని వయనాద్కు చెందినవారు. వీరు కాఫీ ఎస్టేట్స్లోని కూలీల మతాన్ని బలవంతంగా మార్చుతున్నారని కొందరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ...
