దేశంలోనే మొదటి ఆహార మ్యూజియం
తమిళనాడులో ఏర్పాటుచేసిన భారత ఆహార సంస్థ చెన్నై: తమిళనాడు తంజావూరులోని దేశంలోనే తొలి ఆహార మ్యూజియం నిర్మించారు. ఎఫ్సీఐ బెంగళూరుకు చెందిన విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ టెక్నాలాజికల్ మ్యూజియం సంయుక్తంగా దీనిని అందుబాటులోకి తెచ్చింది. ఇక్కడి వివిధ విభాగాలు ఆహారంపై విజ్ఞానాన్ని పెంచేలా...
