archiveFIRST DRIVERLESS METRO RAIL INAUGURATED BY PM MODI

News

ప్రధాని చేతుల మీదుగా దేశంలోనే తొలి డ్రైవర్‌ రహిత మెట్రో రైలు ప్రారంభం

దేశంలోనే తొలి డ్రైవర్‌ రహిత మెట్రో రైలును ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ఢిల్లీ మెట్రోకు సంబంధించి పశ్చిమ జనకపురి-బొటానికల్‌ గార్డెన్‌ మధ్య 37 కిలోమీటర్ల పొడవున్న మెజంటా లైన్‌లో ఈ రైలును వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని ఆవిష్కరించారు. నేటి నుంచే...