భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది – ఈజిప్టు జర్నలిస్టు సుజీ వెల్లడి
అభివృద్ది చెందుతున్న దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉందని ఈజిప్ట్ దేశ ప్రధాన దినపత్రిక అల్-అహ్రమ్ అల్-అరిబీ డిప్యూటీ చీఫ్ ఎడిటర్ సుజీ ఎల్-జెనీడీ అన్నారు. ఈ ఏడాది జనవరి 26న దేశ రాజధాని దిల్లీలో జరగనున్న గణతంత్ర వేడుకల్లో ఈజిప్టు...
