చేయి నరికి, మెడకోసి శవాన్ని వ్రేళ్ళాడదీసి…. సింఘు సరిహద్దులో అమానవీయ ఘటన
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పేరుతో కొందరు సుదీర్ఘంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న ఢిల్లీలోని సింఘు సరిహద్దులో (కుండ్లి, సోనిపట్లో) ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. చేయి, మెడ నరికేసిన ఓ 35 ఏళ్ల గుర్తుతెలియని...
