రాజస్థాన్: బీజేపీ ఎస్సీ నేతపై దాడి చేసిన ‘రైతు నిరసనకారులు’
రాజస్థాన్ శ్రీ గంగానగర్లో, ‘రైతు నిరసనకారులు’ అని పిలవబడేవారు బిజెపి నాయకుడు కైలాష్ మేఘవాల్ పై దాడి చేసి గాయపరచారు. సమాచారం ప్రకారం, నీటిపారుదల మరియు నీటి కొరతపై బిజెపి చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి మేఘ్వాల్ వచ్చారు. దుస్తులు చింపి,...
