భారత విదేశాంగ విధానంలో జాతీయ ప్రయోజనాలకే పెద్దపీట
రాజ్యసభలో విదేశాంగ మంత్రి జైశంకర్ న్యూఢిల్లీ: భారతదేశ విదేశాంగ విధాన నిర్ణయాలు “జాతీయ ప్రయోజనం” దృష్ట్యానే తీసుకొంటామని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. “హింసను తక్షణమే నిలిపివేయాలని”, “శాంతి కోసం నిలబడాలని” భారతదేశం పిలుపునిస్తుందని కూడా ఆయన తెలిపారు....