భారత్పై అమెరికా మీడియా వ్యతిరేక ప్రచారం… జైశంకర్ విమర్శ
వాషింగ్టన్: భారత్ పట్ల పక్షపాత ధోరణితో వార్తలు రాస్తున్నారంటూ అమెరికన్ మీడియాపై విదేశాంగ మంత్రి జై శంకర్ విరుచుకుపడ్డారు. ప్రతిష్ఠాత్మకమైన వాషింగ్టన్ పోస్ట్తో సహా మొత్తంగా మీడియా అంతా భారత్ వ్యతిరేక వైఖరి అవలంబిస్తోందంటూ విమర్శించారు. అమెరికాలోని భారతీయులు వాషింగ్టన్లో ఏర్పాటుచేసిన...
