జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్, ఉగ్రవాదుల హతం!
జమ్ముకశ్మీర్: జమ్ముకశ్మీర్లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య బుధవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు జరిగాయి. శ్రీనగర్లోని పంథా చౌక్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ కాల్పుల్లో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు కూడా గాయపడ్డారు. ఈ మేరకు కశ్మీర్...
