గోదావరి వరద బాధితులకు ‘సేవాభారతి’ చేయూత
1070 నిత్యావసర కిట్లు పంపిణీ రాజమహేంద్రవరం: గోదావరి వరద బాధితులకు సేవాభారతి అనే స్వచ్ఛంద సేవా సంస్థ చేయూత అందిస్తోంది. వర్షాలు, ఇతర ప్రాంతాల నుంచి గోదావరికి వరద పోటెత్తడంతో నది ఉప్పొంగిన విషయం విదితమే. దీంతో నదీ తీరప్రాంతాలు ముంపునకు...
