భారత్కు ఐదోసారి అండర్-19 ప్రపంచ కప్
న్యూఢిల్లీ: భారత్కు ఐదోసారి అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ వరించింది. ఇంగ్లండ్ జట్టుతో శనివారం జరిగిన ఫైనల్లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్ జాకబ్ బెథెల్(2), కెప్టెన్...
