archive#ENDOWMENTS DEPARTMENT

News

ఆలయాల సమీపంలో ఉన్న దుకాణాల్లో ఎమ్మార్పీ ధరకే అమ్మాలి – దేవాదాయ శాఖ ఆదేశాలు

రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల సమీపంలో ఉన్న దుకాణాల్లో ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి వస్తువు ఎమ్మార్పీ ధరకే విక్రయించాలని దేవాదాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ప్రతి దేవస్థానంలో విజిలెన్స్ విభాగం ఏర్పాటు చేయాలని కమిషనర్ హరి జవహర్ లాల్...