జమ్మూలో ఎన్కౌంటర్.. ఇద్దరు పాక్ తీవ్రవాదుల మృతి
జమ్ముకశ్మీర్లోని రాజౌరీ జిల్లా దాదల్ అటవీ ప్రాంతంలోని సుందర్బని సెక్టార్లో ఇద్దరు పాకిస్థానీ చొరబాటుదారులను ఎన్కౌంటర్ చేశాయి భద్రతా దళాలు. ముష్కరులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు అమరులైనట్లు రక్షణ శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు. నాయబ్ శ్రీజిత్ ఎం,...
