దేవాదాయ శాఖ తీరు మారకుంటే ప్రతిఘటన తప్పదు – ఏలూరు ఘటనపై కమలానంద భారతి స్వామీజీ హెచ్చరిక
దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆ వ్యవస్థకు పరిరక్షకులుగా మాత్రమే ఉండాలని.. హిందువులను వేధింపులకు గురిచేస్తే.. హిందూజాతి యావత్తు ప్రతిఘటిస్తుందని పమరహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామీజీ హెచ్చరించారు. ఏలూరు నగరంలోని పవర్ పేటలో ఉన్న సంస్కృత పాఠశాలలో జరిగిన ఘటనపై...
