అంతరిక్షంలోకి తెలుగు సంతతి వ్యక్తి
ఆర్నెల్ల పాటు ఐఎస్ఎస్లో ఉండనున్న రాజాచారి వాషింగ్టన్: ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ రోదసీ యాత్రల సంస్థ తాజాగా ఎండ్యూరెన్స్ వ్యోమనౌకను అంతరిక్షంలోకి పంపింది. ఈ నౌకలో భారత సంతతికి చెందిన రాజాచారి కూడా ఉన్నారు. భూ కక్ష్యలో పరిభ్రమిస్తున్న...
