ఢిల్లీ నుంచి ముంబై వరకు ఎలక్ట్రిక్ హైవే
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి ముంబై వరకూ ప్రభుత్వం ఎలక్ట్రిక్ హైవే నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. దాంతో పాటు భారీ వాహన యజమానులను ఇథనాల్, మెథనాల్, గ్రీన్ హైడ్రోజన్ వాడి కాలుష్యాన్ని అడ్డుకోవాలని సూచించారు. హైడ్రాలిక్ ట్రైలర్...
