మత ప్రాతిపదికన ఓట్లు ఎలా అడుగుతారు? వివరణ ఇవ్వండి : మమతకు ఈసీ తాఖీదు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె చేసిన వ్యాఖ్యలపై 48గంటల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. మత ప్రాతిపదికన ఓట్లు అడగడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు రావడంతో దీనిపై 48గంటల్లోగా వివరణ...
