archive#earthquakes Jammu and Kashmir

News

క‌శ్మీర్‌లో వరుస భూకంపాలు

క‌శ్మీర్‌: రెండు రోజులుగా వరుస భూకంపాలతో జమ్ముకశ్మీర్​ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బుధవారం రాత్రి 11 గంటలు దాటాక రెండు భూకంపాలు సంభవించాయి. రిక్టర్​ స్కేల్​పై వరుసగా 4.1, 3.2 తీవ్రత నమోదైంది. అయితే, వీటి వల్ల ఎటువంటి ప్రాణ నష్టం...