ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం… భయాందోళనలో ప్రజలు
ఉత్తర, ఈశాన్య భారతంలో తరచూ వస్తున్న భూకంపాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా మణిపూర్లో భూప్రకంపనలు సంభవించాయి. శుక్రవారం తెల్లవారుజామున 5.56 గంటలకు మణిపూర్లోని ఉక్రుల్లో భూప్రకంపనలు సంభవించాయి. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 4.5గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ...
