archive#Earth shook

News

చిత్తూరు జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

చిత్తూరు: చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించింది. గంటాఊరు మండలంలో కొన్ని సెకండ్ల పాటు వచ్చిన ప్రకంపనలకు.. జనం భయాందోళనలకు గురయ్యారు. గంగవరం మండలం కీలపట్ల, బండమీద జరావారిపల్లి, కురప్పల్లి, గాంధీనగర్, నలసానిపల్లి ప్రాంతాల్లో 15 నిముషాల వ్యవధిలో...
News

మణిపూర్‌లో భూకంపం

తౌబుల్‌: మణిపూర్‌ రాష్ట్రంలో భూమి కంపించింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో భూమి కంపించింది. రాత్రి 11.43 గంటల సమయంలో మణిపూర్‌లోని తౌబుల్‌లో భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేలుపై దీనితీవ్రత 3.3గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. భూఅంతర్భాగంలో...