చైనా లోన్ యాప్స్ పై ఈడీ కొరడా
సులభ రుణాల పేరిట ప్రజలను వేధిస్తున్న చైనా లోన్ యాప్స్ కు సంబంధించిన సొమ్మును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్తంభింపజేసింది. పేమెంట్ గేట్వేలు అయిన ఎస్ బజ్,రోజర్ పే, క్యాష్ ఫ్రీ, పేటీఎంలలో ఉంచిన రూ.46.67 కోట్ల సొమ్మును మనీలాండరింగ్ నిరోధక చర్యల...



