పద్మభూషణ్ డాక్టర్ ఆర్.నాగస్వామికి ఆర్.ఎస్.ఎస్ ఘన నివాళి
చెన్నై: పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ ఆర్.నాగస్వామి చెన్నైలోని తన నివాసంలో ఆదివారం కన్నుమూశారు. ఆయన వయస్సు 91 ఏళ్ళు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్.ఎస్.ఎస్.) ఆయనకు ఘన నివాళులర్పించింది. నాగస్వామి భారతీయ కళలో అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. ప్రాచీన శిలాశాసనాలు, వాస్తుశిల్పం,...
