archiveDr. MANMOHAN VAIDYA

News

సమాజాన్ని సంఘటితం చేసే పనిలో సంఘ్‌

డాక్ట‌ర్ మన్మోహన్ వైద్య భాగ్య‌నగరం: భాగ్య‌నగరం(హైద‌రాబాద్)లో రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ స్ఫూర్తి, ప్రేర‌ణతో వివిధ రంగాల్లో ప‌నిచేస్తున్న ప‌దాధికారుల స‌మ‌న్వ‌య స‌మావేశాలు ముగిశాయి. ఈ నెల అయిదోతేదీ నుంచి మూడు రోజుల పాటు భాగ్య‌నగ‌రం శివారు అన్నోజిగుడా లో ఈ స‌మావేశాలు...
News

కేరళ స్వయం సేవక్‌ హత్యపై ఎన్‌ఐఏ దర్యాప్తునకు ఆర్‌ఎస్‌ఎస్‌ డిమాండ్‌

తిరువనంతపురం: ‘ఆర్‌ఎస్‌ఎస్‌ స్వయసేవక్‌ సంజిత్‌ను హత్య చేయడం చాలా దురదృష్టకరం, అత్యంత శోచనీయం. ఈ ఉగ్ర చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము, మరణించిన వారి కుటుంబానికి అండగా నిలుస్తాము’ అని ఆర్‌ఎస్‌ఎస్‌ సహ సర్‌ కార్యవాహ డాక్టర్‌ మన్మోహన్‌ వైద్య అన్నారు....
News

దేశ వ్య‌తిరేకుల‌కు రామబాణంతో గుణపాఠం

ఆర్‌ఎస్‌ఎస్‌ సహ సర్‌ కార్యవాహ డాక్టర్‌ మన్మోహన్‌ వైద్య న్యూఢిల్లీ: భారతదేశంలో సకల సౌకర్యాలతో క్షేమంగా నివసిస్తూ, దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న దేశ వ్య‌తిరేకుల‌కు సమాజం రామబాణంతో గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) సహ సర్‌...
ArticlesNews

అఖండ భారత్ కల్పన కాదు, సంకల్పం

కొద్దిరోజుల క్రితం ముంబైలో `కరాచీ స్వీట్ మార్ట్’ అనే దుకాణం పేరు మార్చమంటూ ఒక శివసేన కార్యకర్త దుకాణాదారుడిని హెచ్చరించాడు. కరాచీ పాకిస్తాన్ లో నగరం కనుక, పాకిస్తాన్ ఎప్పుడు భారత్ లో తీవ్రవాదాన్ని ప్రోత్సహించడానికే ప్రయత్నిస్తోంది కనుక ఆ పేరు...
ArticlesNews

ప్రజాస్వామ్య ధోరణికి ప్రతీక ప్రణబ్ ముఖర్జీ

డా. మన్మోహన్ వైద్య, సహ సర్ కార్యవాహ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ భారత మాజీ రాష్ట్రపతి డా. ప్రణబ్ ముఖర్జీ మరణంతో జాతీయ రాజకీయ వినీలాకాశం నుంచి ఒక దేదీప్యమానమైన నక్షత్రం కనుమరుగయింది. రాజకీయ రంగానికి ఎంతో నష్టం వాటిల్లింది. తమ...
ArticlesNews

ప్రపంచానికి దారి చూపగలిగేది భారత్ మాత్రమే – డా. మన్మోహన్ వైద్య

కరోనా సంక్షోభంతో భూభ్రమణం తప్ప మిగిలినవన్నీ ఆగిపోయినట్లుగా కనిపిస్తోంది. రైళ్లు, విమానాలు నడవడం లేదు. వాహనాల రాకపోకలు దాదాపుగా లేదు. దీనితో భూమి, ప్రకృతి కాస్త ఊపిరి  పీల్చుకోగలుగుతున్నాయి. లాక్ డౌన్ కాలంలో వాతావరణ కాలుష్యం చాలామటుకు తగ్గిపోయింది. నదుల్లో నీళ్ళు...