నెల్లూరు జయభారత్ హాస్పిటల్ కి దొడ్ల రుక్మిణమ్మ, వరదా రెడ్డి ట్రస్ట్, చెన్నై వారు 50 లక్షలు విరాళం.
సింహపురి వైద్య సేవా సమితి (జయ భారత్ హాస్పిటల్) నిర్వహిస్తున్న Dr మల్లెల రామయ్య కాలేజ్ అఫ్ నర్సింగ్ హాస్టల్ భవనం కొరకు చెన్నై కు చెందిన దొడ్ల రుక్మిణమ్మ వరదా రెడ్డి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ దొడ్ల రఘునాథ్...
