ముంబయి కేంద్రంగా స్వదేశీ క్రూజ్ లైన్లు
ముంబయి: తొలి స్వదేశీ క్రూజ్ లైనర్ సేవలను ఈ నెల 18 నుంచి ప్రారంభిస్తున్నట్టు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) బుధవారం వెల్లడించింది. వాటర్వేస్ లీజర్ టూరిజానికి చెందిన కార్డెలియా క్రూజెస్ అనే ప్రైవేటు కంపెనీ భాగస్వామ్యంతో...