మన జాతీయ పతాకం ఎప్పటికీ గౌరవ చిహ్నమే – డా. మోహన్ భాగవత్
2018 సెప్టెంబర్ 17 నుండి 19 వరకూ న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో మూడు రోజులపాటు జరిగిన “భవిష్య భారతం” సమావేశాలలో వివిధ విషయాలపై RSS సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ వివరణ ఇచ్చారు. ఆ సందర్భంగా భారత జాతీయ...

