వైద్య పరిశోధనల్లో కొత్త ఒరవడి
అవయవ మార్పిడి చేయించుకున్న వారికి అండగా కొత్త పరిజ్ఞానం రూపొందించిన కేరళ వైద్యులు తిరువనంతపురం: అవయవ మార్పిడి చేయించుకున్న వారి చికిత్సల్లో కేరళలోని రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ శాస్త్రవేత్తల కొత్త ప్రక్రియను కనుగొన్నారు. రోగి జన్యుపరిణామక్రమాన్ని విశ్లేషించి, దాని...
