దళిత బాలికపై అత్యాచారం: ఎనిమిది మంది అరెస్టు!
నిందితుల్లో ఇద్దరు డీఎంకే కార్యకర్తలు విరుదునగర్(తమిళనాడు): తమిళనాడులోని అమ్మాయిలకు రోజు రోజుకూ రక్షణ కరవవుతోంది. రాజకీయ కార్యకర్తలతోపాటు ఇతర యువకుల వల్ల మహిళల పరిస్థితి దారుణంగా తయారైంది. లవ్, బ్లాక్మెయిలింగ్, లవ్ జిహాద్ పేరుతో అన్ని వయసుల అమ్మాయిలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి....
