archiveDIWALI

News

దీపావళికి ఆవుపేడతో తయారైన ప్రమిదలు

దేశంలోని గోశాల నిర్వాహకుల ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రీయ కామధేను ఆయోగ్ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది దీపావళికి గోవు పేడతో ప్రమిదలు తయారీకి రూపకల్పన చేసింది. దేశవ్యాప్తంగా ఈ విధంగా తయారైన 11 కోట్ల ప్రమిదల ద్వారా పాడి రైతులు, గోశాల నిర్వాహకులకు ఆర్ధిక చేయూతనివ్వాలని నిర్ణయించింది. ఈ పథకానికి ‘గోమయ దియా’గా పేరు పెట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న పాడిరైతులు,...
1 2
Page 2 of 2