‘ప్రణవ్’లోని దివ్యాంగులకు వినికిడి పరికరాల పంపిణీ
భాగ్యనగరం: దివ్యాంగులకు వినికిడి పరికరాలను సమదృష్టి క్షమతా వికాసం, అనుసంధాన మండలి(సక్షమ్, అఖిల భారత స్వచ్ఛంద సంస్థ) పంపిణీ చేసింది. అలాగే, పిల్లల తల్లితండ్రులకు కౌన్సెలింగ్ కూడా నిర్వహించింది. ఇక్కడి నిలోఫర్ ఆస్పత్రిలోని ‘ప్రణవ్’ కార్యాలయంలో మూగ, చెవుడు సమస్యలున్న బాలలకు...
