తిరుమలలో విపత్తు నిర్వహణ పై కమిటీ ఏర్పాటు.. అధికారులతో అదనపు ఈవో సమావేశం
తిరుమలలో విపత్తుల నిర్వహణ ప్రణాళికపై శుక్రవారం తిరుమల అన్నమయ్య భవన్ లో అన్ని విభాగాల అధికారులతో టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ధర్మారెడ్డి మాట్లాడుతూ అధికారులు ఏడు రోజుల్లోపు ఆయా విభాగాలకు సంబంధించిన...
