archive#Disaster Management Committee formed in Tirumala

News

తిరుమలలో విపత్తు నిర్వహణ పై కమిటీ ఏర్పాటు.. అధికారులతో అదనపు ఈవో సమావేశం

తిరుమలలో విపత్తుల‌ నిర్వహణ ప్రణాళికపై శుక్రవారం తిరుమల అన్నమయ్య భవన్ ‌లో అన్ని విభాగాల అధికారుల‌తో టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా శ్రీ ధర్మారెడ్డి మాట్లాడుతూ అధికారులు ఏడు రోజుల్లోపు ఆయా విభాగాలకు సంబంధించిన...