ట్విట్టర్ తో సహా అన్ని బహుళజాతి సంస్థలు భారత చట్టాలను గౌరవించాల్సిందే… ఢిల్లీ హైకోర్టు…
దేశంలోని కొత్త ఐటీ చట్టంలోని డిజిటల్ మీడియా నిబంధనలను ప్రముఖ సోషల్ మీడియా ట్విటర్ పాటించాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నిబంధనలను ట్విటర్ పాటించడంలేదంటూ అమిత్ ఆచార్య అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపింది....
