ఈ ఏడాది నుంచే దేశంలో డిజిటల్ కరెన్సీ
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చేందుకు ఆర్బీఐ కృషి చేస్తోంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ప్రయోగాత్మక ప్రాజెక్ట్ను భారత్లో నిర్వహించేందుకు నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులు, అమెరికా ఫిన్టెక్ కంపెనీ ఎఫ్ఐఎస్లతో ఆర్బీఐ సంప్రదింపులు...

