archive#DGP

News

కేరళ పోలీసు వాహనాలపై తాలిబాన్ ఇస్లామిక్ చిహ్నాలు!

తిరువ‌నంత‌పురం: శబరిమలను సందర్శించిన హిందూ భక్తులు పంబా నదికి సమీపంలో ఇస్లామిక్ చిహ్నాలను కలిగి ఉన్న కేరళ పోలీసుల వాహనాలను చూసి ఆశ్చర్యపోయారు. భగవాన్ అయ్యప్ప ఆరాధకులు ఈ పోలీసు సిబ్బంది హిందువులను రక్షించడానికి ఆలయానికి వచ్చారా? అని విస్తుపోతున్నారు. కేర‌ళ...
News

పరువు హత్య ఘటనను సుమోటోగా తీసుకున్న ఎన్హెచ్ఆర్సీ

భాగ్య‌న‌గ‌రం: సరూర్ నగర్లో పరువు హత్య ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. పట్టపగలే భార్య సోదరుడు దాడి చేసి యువకున్ని దారుణంగా హత్య చేసిన ఘటనను సుమోటోగా స్వీకరించింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా స్పందించిన ఎన్హెచ్ఆర్సీ అందరూ...