archiveDevendra Jazaria

News

పారా ఒలింపిక్స్ విజేతలకు ఢిల్లీలో ఘన స్వాగతం.. కేంద్ర క్రీడల శాఖ మంత్రిని కలిసిన క్రీడాకారులు

టోక్యో పారాలింపిక్స్ లో పాల్గొన్న భారత అథ్లెట్లకు దిల్లీ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. పతకాలు సాధించిన నలుగురు క్రీడాకారులను చూసేందుకు ఎయిర్​పోర్ట్​ వద్దకు పెద్దఎత్తున అభిమానులు చేరుకున్నారు. ముఖ్యంగా జావెలిన్​ త్రోలో స్వర్ణ పతకం సాధించిన సుమిత్​ అంటిల్​ కోసం అభిమానులు...