archive#Department of Revenue Intelligence

News

3 చైనా అవినీతి కంపెనీలకు నోటీసులు!

న్యూఢిల్లీ: చైనాకు చెందిన మూడు మొబైల్‌ కంపెనీలు పన్నులు ఎగవేశాయన్న ఆరోపణలపై ప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రాజ్యసభకు సమాచారం ఇచ్చారు. ఆ కంపెనీలు ఒప్పో, వివో ఇండియా, షియోమీలని ఆమె వివరించారు. ఒప్పోకు మొత్తం...