పెట్రోల్ లీటర్కు రూ.8 తగ్గింపు
న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్పై వ్యాట్ను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్పై వ్యాట్ 30 శాతం నుంచి 19.40 శాతానికి తగ్గించింది. దీంతో పెట్రోల్ ధర లీటరుకు రూ. 8 తగ్గనుంది. కొత్త రేట్లు...
