చైనా సరిహద్దుల్లో సర్వసన్నద్ధంగా భారత సైన్యం… రాజ్నాథ్ సింగ్
తూర్పు లద్దాఖ్లో భారత సైనిక సన్నద్ధతను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్షించారు. మూడు రోజుల పర్యటన కోసం లద్దాఖ్ చేరుకున్న ఆయన ఆదివారం లేహ్లో భారత సైన్యంలోని 14వ కోర్ ప్రధాన కార్యాలయంలో.. సైన్యాధిపతి జనరల్ ఎం.ఎం.నరవణె, సైనిక ఉన్నతాధికారులతో...




