archiveDEFENCE MINISTER

News

చైనా సరిహద్దుల్లో సర్వసన్నద్ధంగా భారత సైన్యం… రాజ్నాథ్ సింగ్

తూర్పు లద్దాఖ్‌లో భారత సైనిక సన్నద్ధతను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమీక్షించారు. మూడు రోజుల పర్యటన కోసం లద్దాఖ్‌ చేరుకున్న ఆయన ఆదివారం లేహ్‌లో భారత సైన్యంలోని 14వ కోర్‌ ప్రధాన కార్యాలయంలో.. సైన్యాధిపతి జనరల్‌ ఎం.ఎం.నరవణె, సైనిక ఉన్నతాధికారులతో...
News

అంగుళం భూమిని కూడా పోనివ్వం – రక్షణమంత్రి

లడ్డాఖ్‌ సరిహద్దుల్లో తొమ్మిది నెలలుగా సాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడేలా బలగాల ఉపసంహరణపై చైనాతో కీలక ఒప్పందానికొచ్చామని కేంద్ర రక్షణమంత్రి రాజ్ ‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. అయితే ఈ ఒప్పందం వల్ల భారత్‌ ఏమీ నష్టపోలేదని వెల్లడించారు. తూర్పు లాడ్డాఖ్ ‌లో నెలకొన్న...
News

చైనా కుతంత్రాలను తిప్పికొట్టి దేశ ప్రజల ధైర్యాన్ని పెంచారు : భారత సైన్యాన్ని ప్రశంసించిన రక్షణ మంత్రి రాజ్ నాథ్

భారత్‌ - చైనా సరిహద్దులో ప్రతిష్టంభన వేళ సైన్యం వీరోచిత ప్రదర్శనతో దేశంలో ధైర్యాన్ని పెంచిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. అలాగే, దురాక్రమణకు యత్నించిన చైనాను గట్టిగా తిప్పికొట్టిన మన సైనికులు ప్రజలను తలెత్తుకొనేలా చేశారంటూ కొనియాడారు....
News

లడాఖ్‌లో పారాట్రూపర్ల అద్భుత విన్యాసాలు

అది లడాఖ్‌లోని మంచుతో నిండిన పర్వత ప్రాంతం.. ఇంతలో అక్కడికి చేరుకున్న సీ-130జే సూపర్‌ హెర్క్యులస్‌ విమానం నుంచి ఒక్కొక్కరుగా పారాట్రూపర్లు ర్యాంపు అంచు నుంచి కిందకి దూకుతున్నారు. సైనికుల ధైర్యసాహసాలకు నిదర్శనమైన ఇలాంటి విన్యాసాలు కేంద్ర రక్షణ శాఖ మంత్రి...
News

మన సరిహద్దులు శత్రు దుర్భేద్యం: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్

భారత్‌ సరిహద్దులు శత్రు దుర్భేద్యం.. అంగుళం భూ భాగాన్ని కూడా ఎవరూ తాకలేరని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. గల్వాన్‌ ఘటన నేపథ్యంలో లద్దాఖ్‌లో పర్యటిస్తున్న రక్షణమంత్రి.. అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ''గల్వాన్‌ ఘటనలో...