archiveDEFENCE MINISTER RAJNATH SINGH

News

తజికిస్థాన్‌లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యా రక్షణ మంత్రి జనరల్ సెర్గీ షోయిగును కలిశారు. ఇరు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యం బలంగా మరియు శాశ్వతంగా ఉందని ఇరువురు మంత్రులూ పునరుద్ఘాటించారు. షాంఘై సహకార సంస్థ, SCO రక్షణ మంత్రుల సమావేశం...
News

చైనా సరిహద్దుల్లో సర్వసన్నద్ధంగా భారత సైన్యం… రాజ్నాథ్ సింగ్

తూర్పు లద్దాఖ్‌లో భారత సైనిక సన్నద్ధతను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమీక్షించారు. మూడు రోజుల పర్యటన కోసం లద్దాఖ్‌ చేరుకున్న ఆయన ఆదివారం లేహ్‌లో భారత సైన్యంలోని 14వ కోర్‌ ప్రధాన కార్యాలయంలో.. సైన్యాధిపతి జనరల్‌ ఎం.ఎం.నరవణె, సైనిక ఉన్నతాధికారులతో...
News

ఏడాదిలోగా స్వదేశీ విమాన వాహక నౌక- రాజ్ నాథ్ సింగ్

భారత తొలి స్వదేశీ విమాన వాహక నౌక-ఐఏసీని వచ్చే ఏడాది అందుబాటులోకి తెస్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం తెలిపారు. విమాన వాహక నౌక నిర్మాణంలో సాధించిన పురోగతిని ఆయన సమీక్షించారు. ఐఏసీని దేశ శక్తిసామర్థ్యాలకు నిదర్శనంగా అభివర్ణించారు. వచ్చే...
News

రక్షణ రంగంలో పరిశోధన, ఆవిష్కరణల కోసం రూ.499 కోట్ల బడ్జెట్

రాబోయే ఐదేళ్లకు రక్షణ రంగంలో పరిశోధన, ఆవిష్కరణల కోసం దాదాపు రూ.499 కోట్ల బడ్జెట్ మద్దతుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం ఆమోదం తెలిపారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించే లక్ష్యంతో దాదాపు 300 అంకుర సంస్థలు, సూక్ష్మ-చిన్న, మధ్యతరహా...
News

మేకిన్ ఇండియా : రూ.43 వేల కోట్లతో 6 జలాంతర్గాముల రూపకల్పనకు శ్రీకారం – వెల్లడించిన రక్షణమంత్రి రాజ్ నాథ్

భారత నావికాదళానికి సుమారు రూ.43,000 కోట్ల వ్యయంతో ఆరు సంప్రదాయ జలాంతర్గాములను నిర్మించే మెగా ప్రాజెక్టుకు రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఆమోదం చేసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన 'రక్షణ ఉత్పత్తుల సేకరణ మండలి(డీఎసీ)' సమావేశంలో...
ArticlesNews

కరోనా సంక్షోభంలో… దేశానికి దన్నుగా భారత సైన్యం

కరోనా రెండో దశ దేశంలో విజృంభిస్తున్న నేపథ్యంలో... భారత సైన్యం నష్టనివారణ చర్యలకు పూనుకుంది. ప్రపంచంలోనే అత్యంత క్రమశిక్షణ కలిగిన సైన్యంగా మనవారికి మామూలుగానే మంచి పేరు ఉంది. దేశం సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొన్న ప్రతిసారీ మన సైనికులు...పౌర సమాజానికి విశేష...
News

అంగుళం భూమిని కూడా పోనివ్వం – రక్షణమంత్రి

లడ్డాఖ్‌ సరిహద్దుల్లో తొమ్మిది నెలలుగా సాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడేలా బలగాల ఉపసంహరణపై చైనాతో కీలక ఒప్పందానికొచ్చామని కేంద్ర రక్షణమంత్రి రాజ్ ‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. అయితే ఈ ఒప్పందం వల్ల భారత్‌ ఏమీ నష్టపోలేదని వెల్లడించారు. తూర్పు లాడ్డాఖ్ ‌లో నెలకొన్న...