archive#dangerous

News

భారత రైళ్ళ‌లో గ్యాస్ సిలిండర్ల వినియోగం నిషేధం

అగ్ని ప్రమాదాల నివారణకు కేంద్రం చర్యలు న్యూఢిల్లీ: రైళ్ళ‌లో అగ్నిప్రమాదాలను అరికట్టేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా వంట వండే ప్యాంట్రీ కార్లలో గ్యాస్‌ సిలిండర్ల వినియోగంపై నిషేధం విధించింది. వీటికి బదులు ఎలక్ట్రిక్‌ ఇండక్షన్లను వినియోగించాలని...