సుప్రీంకు చేరిన నందిగ్రామ్ పంచాయితీ
పశ్చిమబెంగాల్ భాజపా నేత, నందిగ్రామ్ ఎమ్మెల్యే సువేందు అధికారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన ఎన్నికను సవాల్ చేస్తూ తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్ను వేరే హైకోర్టుకు బదిలీ చేయాలని కోరారు. కలకత్తా హైకోర్టు మినహా ఏ హైకోర్టుకైనా...

