మసూద్ ను వెతికి పట్టుకోండంటూ తాలిబన్లకు పాక్ లేఖ
జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ను వెతికిపట్టుకోవాలని పాకిస్థాన్ విదేశాంగశాఖ తాలిబన్లకు మంగళవారం లేఖ రాసింది. ఈ విషయాన్ని పాక్ మీడియా వెల్లడించింది. ఇప్పటికే మసూద్ పై చర్యలు తీసుకోవాలని పశ్చిమ దేశాల నుంచి పాక్ పై ఒత్తిడి పెరిగిపోవడంతో...

