archivecrash

News

ముగ్గురు అధికారుల‌ను విధుల్లోంచి తొలగించిన ప్రభుత్వం

పాకిస్తాన్ భూభాగంలోకి బ్రహ్మోస్ క్షిపణి దూసుకెళ్లిన ఘటన.... న్యూఢిల్లీ: పాకిస్తాన్ భూభాగంలోకి బ్రహ్మోస్​ క్షిపణి పొరపాటున దూసుకెళ్ళేందుకు కారణమయ్యారంటూ ముగ్గురు ఉన్నతాధికారులపై వేటు వేసింది కేంద్ర ప్రభుత్వం. వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్, వింగ్ కమాండర్, స్క్వాడ్రన్ లీడర్​ను శాశ్వతంగా విధుల...
News

సరిహద్దుల్లో డ్రోన్ కలకలం… కూల్చిన భద్రతా దళాలు

పంజాబ్​లోని భారత్- పాక్​ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్​ కలకలం చెలరేగింది. అనుమానాస్పదంగా ఉన్న ఓ డ్రోన్​ను సరిహద్దు భద్రతా సిబ్బంది కూల్చేశారు. ఈ ఘటన పంజాబ్​లోని తార్న్​తరాన్​ జిల్లాలో జరిగినట్టు అధికారులు తెలిపారు. డ్రోన్ చక్కర్లు కొడుతుండడం గమనించిన వెంటనే అప్రమత్తమైనట్లు...