archive#COVID FUNDS

News

లండ‌న్ వెళ్ళిపోతున్న జ‌ర్న‌లిస్టును ప‌ట్టుకున్న అధికారులు!

ముంబై: లండన్ వెళ్ళిపోతున్న జర్నలిస్ట్ రానా అయ్యూబ్‌ను అధికారులు అడ్డుకున్నారు. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన లుక్‌ అవుట్ సర్క్యులర్ ఆధారంగా జర్నలిస్ట్ రానా అయ్యూబ్ మంగ‌ళ‌వారం లండన్‌కు వెళుతుండగా ముంబై విమానాశ్రయంలో అడ్డుకున్నారు. “ఇంటర్నేషనల్ సెంటర్...
News

కరోనా కట్టడికి సత్యసాయి ట్రస్ట్‌ భారీ విరాళం

కరోనా మహమ్మారిపై ఏపీ సర్కార్‌ చేస్తున్న పోరాటానికి సత్యసాయి ట్రస్టు తన వంతు సహకారం అందించింది. ఈ మేరకు సీఎం సహాయ నిధికి రూ.5 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. ఈ మొత్తాన్ని కరోనా నివారణ చర్యల కోసం వినియోగించాలని ప్రభుత్వాన్ని...
NewsSeva

కరోనా కట్టడికి టాటా గ్రూప్స్ విరాళం 1500 కోట్లు

కరోనావైరస్ రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో దేశం మొత్తం లాక్ డౌన్ చేయబడింది. అంతే కాకుండా చాలా వాణిజ్య కార్యకలాపాలు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా చాలామంది సినీ పరిశ్రమవారు, ఆటో మొబైల్...
News

వదాన్యులకు వందనాలు – పవన్ కళ్యాణ్

సినీ కార్మికుల కోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన చిరంజీవికి తమ్ముడిగా ఉన్నందుకు తాను ఎంతో గర్వపడుతున్నానని సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌(కొవిడ్‌-19) వ్యాపిస్తున్న తరుణంలో ఆ మహమ్మారిని కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం...