మొఘలులను కీర్తిస్తూ చరిత్ర పాఠాలా? : NCERT కి, విద్యాశాఖ మంత్రికి కోర్టు నోటీసులు
పన్నెండవ తరగతి చరిత్ర పాఠాలలో మొఘలులను అతిగా కీర్తిస్తూ ఉండడంపై NCERT డైరెక్టర్ మరియు రాజస్టాన్ రాష్ట్ర విద్యా మంత్రిత్వ శాఖలకు జైపూర్ కోర్టు నోటీసులు జారీ చేసింది. అభూత కల్పనలతో కూడిన చరిత్ర పుస్తకాలలో నుంచి వాటిని తొలగించి సరి...
