archive#CORONAJIHAD

News

NIA కస్టడీలోని నిందితురాలికి కరోనా నిర్ధారణ

ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టయిన హీనా బషీర్‌ బేగ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ణారణ అయింది. ఆమె కేసు కొద్దిరోజులుగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) విచారణ జరుపుతోంది. శ్రీనగర్‌కు చెందిన బేగ్‌, ఆమె భర్త జహాన్‌జైబ్‌ సమిను మార్చి తొలివారంలో...
News

హరియాణాలో కరెన్సీ నోట్ల కలకలం

హరియాణాలోని కైతల్‌లో దుండగులు కరెన్సీ నోట్లు వెదజల్లి వెళ్లిన ఘటన కలకలం సృష్టించింది. కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న ఈ తరుణంలో ఇప్పటికే పలుచోట్ల ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. 'నాకు కరోనా ఉంది' అంటూ దుండగులు నోట్లపై రాసి విసరడంతో స్థానికులు భయబ్రాంతులకు...
News

పాక్ ఉగ్రవాదులకు కరోనా వరం

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలకు పెను సవాల్‌గా మారితే.. పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులకు మాత్రం ఓ వరంలా మారింది. జైళ్లలో ఉన్న ఖైదీలకు వైరస్‌ సోకుతుందన్న కారణంతో అక్కడి ప్రభుత్వం వారిని ఇళ్లకు పంపింది. ఇప్పటి వరకు లష్కరే తోయిబా అధినేత హఫీజ్‌...
News

యూపీలో 12మంది తబ్లిగీలు జైలుకు

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. ఈ సమయంలో తాజాగా 12మంది తబ్లిగీలను జైలుకు తరలించారు ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు. వీరిలో తొమ్మిది మంది థాయ్‌లాండ్‌ దేశస్థులు కాగా మిగతావారు తమిళనాడుకు చెందినవారు ఉన్నారు. దిల్లీ మర్కజ్‌ సమావేశానికి హాజరై వచ్చిన అనంతరం...
News

“రోహింగ్యాలు కూడా తబ్లిగీ కెళ్ళారు జర జాగ్రత్త” కేంద్ర హోం శాఖ హెచ్చరిక

మయన్మార్ నుంచి వలస వచ్చిన రోహింగ్యాలు ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లీగి జమాత్ సమావేశాలకు హాజరైనారని కేంద్ర హోమ్ శాఖ విచారణలో వెలుగు చూసింది. దేశంలోని వివిద ప్రాంతాల్లో నివాసం ఉంటున్న రోహింగ్యా ముస్లీంలు ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లీగి జమాత్ సమావేశాలకు హాజరైనారని,...
News

హిందూ పేరుతో నిజాముద్దీన్ మర్కజ్ కు

సబీర్ అలీ అనే వ్యక్తి హిందూ మతానికి చెందిన వ్యక్తి ఆధార్ వివరాలను ఉపయోగించి మార్చిలో ఢిల్లీ నిజాముద్దీన్ లో జరిగిన  మార్కజ్‌కు హాజరైనట్లు తమిళనాడు పోలీసులు కనుగొన్నారు. త్రిచికి సమీపంలో ఉన్న ముష్రీ తాలూకాలోని వలవంతి గ్రామానికి చెందిన ఒక...
ArticlesNews

మూర్ఖత్వమా? సామూహిక హనన ప్రయత్నమా?

తప్పుడు సలహాలు పొందిన ముస్లీములలోని ఒక వర్గం కరోనాని ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన ముందు జాగ్రత్త చర్యలను పెడచెవిన పెట్టి ప్రజల భద్రతను ప్రమాదంలో పడేస్తోంది. దీనికి సంబంధించిన చరిత్ర ఉంది, కానీ దానిని వాళ్ళు ఎందుకు పట్టించుకోవడం లేదు అన్నదానికి కారణం...
News

తబ్లిగీ నేతపై కేసు నమోదు

 'తబ్లీగీ జమాత్‌' నేత మౌలానా సాద్‌ కాంధ్వలీపై  నేరపూరిత హత్య కింద క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. భౌతిక దూరం పాటించాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనలను కాంధ్వలీ ఉల్లంఘించారని, నిజాముద్దీన్‌ మర్కజ్‌లో మతపరమైన సమ్మేళనం నిర్వహించడం ద్వారా కరోనా...
News

మొరాదాబాద్ లో డాక్టర్ల మీద రాళ్ళేసిన మహిళల అరెస్టు

మర్కజ్ కు వెళ్ళి వచ్చిన కరోనా అనుమానితులను క్వారంటయిన్ కు తరలిస్తున్న డాక్టర్లమీద, వైద్య సిబ్బంది మీద ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో కొందరు వ్యక్తులు రాళ్ళ దాడికి తెగబడ్డ సంగతి పాఠకులకు విదితమే. ఆ దాడిలో స్థానిక ముస్లిం మహిళలే ప్రధాన...
News

బాంద్రా ఘటనకు సూత్రధారిగా భావిస్తున్న వ్యక్తి అరెస్టు

కరోనా లాక్‌డౌన్‌ సమయంలో భౌతిక దూరం వంటి నిబంధనలను అతిక్రమించి మంగళవారం రాత్రి బాంద్రా రైల్వే స్టేషన్‌లో వేలాదిమంది వలసదారులు గుమిగూడారు. కాగా, ఈ ఘటనలో సుమారు 1000 మందిమీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని...ఈ ఘటనకు బాధ్యుడని భావిస్తున్న వినయ్‌ దూబె...
1 2
Page 1 of 2