దేశానికి రాజ్యాంగమే అతిపెద్ద బలం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: దేశానికి రాజ్యాంగమే అతిపెద్ద బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సుప్రీంకోర్టులో శనివారం ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొంటూ సుప్రీం కోర్టు ఇ-ఇనిషియేటివ్ (వర్చువల్ జస్టిస్ క్లాక్, జస్టిస్ మొబైల్ యాప్ 2.0, డిజిటల్ కోర్టు,...