వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశ పరీక్షలకు హిజాబ్ ధరించి రావడంపై కర్ణాటక సర్కార్ నిషేధం
రాష్ట్రంలో మెడికల్ మినహా వృత్తి విద్యాకోర్సుల ఎంపిక కోసం జరిగే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీఈటీ)లకు విద్యార్థినులు హిజాబ్ ధరించి రావడాన్ని నిషేధించారు. రాష్ట్ర పరీక్షా ప్రాధికార సంస్థ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్ఎస్ఎల్సీ, పీయూసీ పరీక్షల్లో అమలు...
