ప్రజాస్వామిక చర్చల తర్వాతే ఉమ్మడి పౌరస్మృతి: అమిత్ షా
న్యూఢిల్లీ: దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలుకు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కట్టుబడి ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అయితే, ప్రజాస్వామిక ప్రక్రియలో, అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. గురువారం టైమ్స్ నౌ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో...